ఆంధ్రప్రదేశ్ : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు గారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన విశాఖ లోని ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటుండగానే. సోమవారం స్వర్గస్థులయ్యారు.
ఆయన ఇప్పటివరకు రెండు సార్లు మంత్రిగా ఎన్నికయ్యారు. అంతేకాదు ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1989-94 సమయంలో సాంబశివరాజు మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1958లో సమితి ప్రెసిడెంట్గా కూడా ఆయన ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా సాంబశివరాజు ఎన్నికయ్యారు. కాగా 1994 ఎన్నికల్లో ఓడిపోయారు.చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత వైసీపీ పార్టీ లో కొనసాగి రాజకీయ కురువృద్ధుడుగా సాంబశివరాజు గుర్తింపు పొందారు.ఆయన మంత్రి బొత్సా సత్యనారాయణ కు రాజకీయ గురువుగా ఉన్నారు. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు గారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన విశాఖ లోని ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటుండగానే. సోమవారం స్వర్గస్థులయ్యారు.
ఆయన ఇప్పటివరకు రెండు సార్లు మంత్రిగా ఎన్నికయ్యారు. అంతేకాదు ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1989-94 సమయంలో సాంబశివరాజు మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1958లో సమితి ప్రెసిడెంట్గా కూడా ఆయన ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా సాంబశివరాజు ఎన్నికయ్యారు. కాగా 1994 ఎన్నికల్లో ఓడిపోయారు.చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత వైసీపీ పార్టీ లో కొనసాగి రాజకీయ కురువృద్ధుడుగా సాంబశివరాజు గుర్తింపు పొందారు.ఆయన మంత్రి బొత్సా సత్యనారాయణ కు రాజకీయ గురువుగా ఉన్నారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox