ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ కు పశ్చిమ గోదావరి జిల్లాలో గుడి కడుతున్నారు. సాధారణం గా మనం దేవుళ్ళకు గుడులు కట్టడం చూస్తూనే ఉంటాం. అభిమానం మరీ ఎక్కువ అయిపోతే సినీ తారలకు కూడా గుడులు కట్టేవాళ్లను చూస్తుంటాం అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకం గా సీఎం జగన్ కు గుడి కట్టేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో వైసీపీ నేతలు సీఎం జగన్ కు ఆలయం నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే శంకుస్థాపన ను కూడా పూర్తి చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో సీఎం జగన్ ను ఆలయం కట్టడానికి బుధవారం వైసీపీ నేతలు శంకుస్థాపన చేసారు. ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. భూమి పూజ పూర్తి అయినా తరువాత తలారి వెంకట రావు మీడియా తో మాట్లాడారు.
ఆయన జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా నివారణ చర్యల్లో దేశం లోనే ఆంధ్ర ప్రదేశ్ టాప్ స్థానం లో ఉందని అన్నారు. జగన్ తీసుకునే నిర్ణయాలను ఇతర రాష్ట్రాల రాజకీయ నేతలు కూడా కొనియాడుతున్నారని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చిన.. సీఎం జగన్ వెనకడుగు వేయలేదని ఆయన కొనియాడారు. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలను స్థానిక వైసీపీ నేత కురుకూరి నాగేశ్వరరావు కుటుంబం తీసుకుంది. మరిన్ని వార్తలు చదవండి : సెప్టెంబర్ 5న స్కూళ్లను ప్రారంభించండి : సీఎం జగన్
ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ కు పశ్చిమ గోదావరి జిల్లాలో గుడి కడుతున్నారు. సాధారణం గా మనం దేవుళ్ళకు గుడులు కట్టడం చూస్తూనే ఉంటాం. అభిమానం మరీ ఎక్కువ అయిపోతే సినీ తారలకు కూడా గుడులు కట్టేవాళ్లను చూస్తుంటాం అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకం గా సీఎం జగన్ కు గుడి కట్టేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో వైసీపీ నేతలు సీఎం జగన్ కు ఆలయం నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే శంకుస్థాపన ను కూడా పూర్తి చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో సీఎం జగన్ ను ఆలయం కట్టడానికి బుధవారం వైసీపీ నేతలు శంకుస్థాపన చేసారు. ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. భూమి పూజ పూర్తి అయినా తరువాత తలారి వెంకట రావు మీడియా తో మాట్లాడారు.
ఆయన జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా నివారణ చర్యల్లో దేశం లోనే ఆంధ్ర ప్రదేశ్ టాప్ స్థానం లో ఉందని అన్నారు. జగన్ తీసుకునే నిర్ణయాలను ఇతర రాష్ట్రాల రాజకీయ నేతలు కూడా కొనియాడుతున్నారని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చిన.. సీఎం జగన్ వెనకడుగు వేయలేదని ఆయన కొనియాడారు. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలను స్థానిక వైసీపీ నేత కురుకూరి నాగేశ్వరరావు కుటుంబం తీసుకుంది. మరిన్ని వార్తలు చదవండి : సెప్టెంబర్ 5న స్కూళ్లను ప్రారంభించండి : సీఎం జగన్
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
21 Apr 2021
20 Apr 2021
19 Apr 2021
21 Apr 2021