మాజీ ఎంపీ సబ్బం హరి ఒక పెయిడ్ ఆర్టిస్టు అని పై వైసీపీ సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శించారు.. సబ్బం మీడియా ముందు అవాకులు చెవాకులు పేలుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజులుగా సబ్బం హరి పలు టీవీ చానెల్స్ డిబెట్స్లో పాల్గొని మూడు రాజధానులతో పాటు సీఆర్డీఏ బిల్లులపై ప్రభుత్వ వైఖరిని ఖండించారు. దీనిపై ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతిసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కరోనా నియంత్రణకు జగన్ కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగయిందని , టీడీపీకి కూడా అదే గతి పడుతుందని ఆయన జోస్యం చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. యనమల, దేవినేని ఉమా శకునిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.
మాజీ ఎంపీ సబ్బం హరి ఒక పెయిడ్ ఆర్టిస్టు అని పై వైసీపీ సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శించారు.. సబ్బం మీడియా ముందు అవాకులు చెవాకులు పేలుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజులుగా సబ్బం హరి పలు టీవీ చానెల్స్ డిబెట్స్లో పాల్గొని మూడు రాజధానులతో పాటు సీఆర్డీఏ బిల్లులపై ప్రభుత్వ వైఖరిని ఖండించారు. దీనిపై ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతిసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కరోనా నియంత్రణకు జగన్ కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగయిందని , టీడీపీకి కూడా అదే గతి పడుతుందని ఆయన జోస్యం చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. యనమల, దేవినేని ఉమా శకునిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021