Kakinada: కాకినాడ జిల్లాలో గన్తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై గోపాల కృష్ణ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సీఎం బందోబస్తు కి వెళ్ళి వచ్చిన ఎస్సై గోపాలకృష్ణ రాత్రి ఇంట్లో గన్తో కాల్చుకున్నాడు. గోపాలకృష్ణది విజయవాడ దగ్గర జగ్గయ్య చెరువు.
2014 సంవత్సరం బ్యాచ్లో ఎస్ఐగా సెలక్ట్ అయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు గదిలో పిల్లలు, భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అధికారులు గన్ మిస్ ఫైర్ జరిగి మృతిచెందారని చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Kakinada: కాకినాడ జిల్లాలో గన్తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై గోపాల కృష్ణ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సీఎం బందోబస్తు కి వెళ్ళి వచ్చిన ఎస్సై గోపాలకృష్ణ రాత్రి ఇంట్లో గన్తో కాల్చుకున్నాడు. గోపాలకృష్ణది విజయవాడ దగ్గర జగ్గయ్య చెరువు.
2014 సంవత్సరం బ్యాచ్లో ఎస్ఐగా సెలక్ట్ అయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు గదిలో పిల్లలు, భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అధికారులు గన్ మిస్ ఫైర్ జరిగి మృతిచెందారని చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022