ఆంధ్ర ప్రదేశ్ : వైఎస్ఆర్ హోసింగ్ పధకం కింద ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని భావించిన సంగతి విదితమే. అయితే ఈ పధకం కోసం రెండు మోడల్ హౌస్ లను తాడేపల్లి వద్ద నిర్మించారు. కాగా ఈ ఇళ్లను నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. తాడేపల్లి బోట్ హౌస్ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్ హౌస్ ను నిర్మించగా దీనిని జగన్ సందర్శించారు. సెంటు స్థలంలో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ నాణ్యతతో కూడిన ఇంటిని గృహ నిర్మాణ శాఖ నిర్మించింది. 40 గజాల విస్తీర్ణంలో కిచెన్, బెడ్ రూమ్, హాల్, వరండాలతో కూడిన ఇంటిని నిర్మించారు. కాగా ఈ ఇంటి నిర్మాణానికి రూ. 2.50 లక్షలు ఖర్చు అయింది. జగన్ ఈ మోడల్ హౌస్ ను సందర్శించిన సందర్భంలో ఈ ఇంటి తాలూకు వివరాలను సీఎం జగన్కు అధికారులు వివరించారు. కాగా ఈ మోడల్ బాగుందని సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేసారు. మరిన్ని వార్తలు చదవండి ( వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్దిగా సురేష్ బాబు )
ఆంధ్ర ప్రదేశ్ : వైఎస్ఆర్ హోసింగ్ పధకం కింద ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని భావించిన సంగతి విదితమే. అయితే ఈ పధకం కోసం రెండు మోడల్ హౌస్ లను తాడేపల్లి వద్ద నిర్మించారు. కాగా ఈ ఇళ్లను నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. తాడేపల్లి బోట్ హౌస్ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్ హౌస్ ను నిర్మించగా దీనిని జగన్ సందర్శించారు. సెంటు స్థలంలో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ నాణ్యతతో కూడిన ఇంటిని గృహ నిర్మాణ శాఖ నిర్మించింది. 40 గజాల విస్తీర్ణంలో కిచెన్, బెడ్ రూమ్, హాల్, వరండాలతో కూడిన ఇంటిని నిర్మించారు. కాగా ఈ ఇంటి నిర్మాణానికి రూ. 2.50 లక్షలు ఖర్చు అయింది. జగన్ ఈ మోడల్ హౌస్ ను సందర్శించిన సందర్భంలో ఈ ఇంటి తాలూకు వివరాలను సీఎం జగన్కు అధికారులు వివరించారు. కాగా ఈ మోడల్ బాగుందని సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేసారు. మరిన్ని వార్తలు చదవండి ( వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్దిగా సురేష్ బాబు )
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
01 Mar 2021
02 Mar 2021