ఆంధ్ర ప్రదేశ్ : టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారం వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. ముఖ్యమంత్రి సీఎం జగన్ సమక్షం లో వైసీపీ లోకి ఎంటర్ అవుతున్నారు. సునీల్ 2014లో వైసీపీ తరపున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓటమిని చవి చూసారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ లోకి చేరారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీ గా పోటీ చేసారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు చేతిలో ఓటమి పాలయ్యారు.
తిరిగి టీడీపీ పార్టీ లోకి చేరుకున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఆయన వైసీపీ పార్టీ కి రాజీనామా చేసారు. టీడీపీ నుంచి ఎంపీ గా పోటీ చేయగా వంగా గీత చేతిలో ఓడిపోయారు. మూడు సార్లు కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల తరువాత ఆయన టీడీపీ కి దూరం గా తటస్థం గా ఉన్నారు. అయితే తాజాగా ఇపుడు సునీల్ వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. అయితే 2022లో ఆయనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించడానికి అధికార పార్టీ తో సంప్రదింపులు జరిగాయని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం వ్యాపార రంగం లో ఉన్నారు. అయితే రాజకీయ రంగం లో కూడా భవిష్యత్ కోసం తిరిగి వైసీపీ కండువానే కప్పుకుంటున్నారు. మరిన్ని వార్తలు చదవండి : సుప్రీం కోర్టులోనూ రంగు పడింది..!
ఆంధ్ర ప్రదేశ్ : టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారం వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. ముఖ్యమంత్రి సీఎం జగన్ సమక్షం లో వైసీపీ లోకి ఎంటర్ అవుతున్నారు. సునీల్ 2014లో వైసీపీ తరపున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓటమిని చవి చూసారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ లోకి చేరారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీ గా పోటీ చేసారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు చేతిలో ఓటమి పాలయ్యారు.
తిరిగి టీడీపీ పార్టీ లోకి చేరుకున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఆయన వైసీపీ పార్టీ కి రాజీనామా చేసారు. టీడీపీ నుంచి ఎంపీ గా పోటీ చేయగా వంగా గీత చేతిలో ఓడిపోయారు. మూడు సార్లు కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల తరువాత ఆయన టీడీపీ కి దూరం గా తటస్థం గా ఉన్నారు. అయితే తాజాగా ఇపుడు సునీల్ వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. అయితే 2022లో ఆయనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించడానికి అధికార పార్టీ తో సంప్రదింపులు జరిగాయని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం వ్యాపార రంగం లో ఉన్నారు. అయితే రాజకీయ రంగం లో కూడా భవిష్యత్ కోసం తిరిగి వైసీపీ కండువానే కప్పుకుంటున్నారు. మరిన్ని వార్తలు చదవండి : సుప్రీం కోర్టులోనూ రంగు పడింది..!
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox