తిరుమల : తిరుమలలో పరకామణి కోసం భవనాన్ని నిర్మించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరకామణి నిర్వహిస్తున్న భవనంలో సరైన వసతులు లేవు. ఇందుకోసం ప్రత్యేకంగా మరో భవనాన్ని నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. ఇందుకోసం సిబ్బంది పడుతున్న ఇబ్బందులను తీర్చడానికి ఆలయానికి సమీపంలో రూ. 9 కోట్లతో అన్ని అవసరాలు తీరే విధంగా మరో భవనము నిర్మించడానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో సిబ్బంది కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గదులు, స్ట్రాంగ్ రూమ్, డొనేషన్ల కౌంటర్, బ్యాంకు కౌంటర్లని కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఈ నూతన భవన నిర్మాణం కోసం ఈరోజు ఉదయం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమి పూజ నిర్వహించారు. మరిన్ని వార్తలు చదవండి : శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్..!
తిరుమల : తిరుమలలో పరకామణి కోసం భవనాన్ని నిర్మించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరకామణి నిర్వహిస్తున్న భవనంలో సరైన వసతులు లేవు. ఇందుకోసం ప్రత్యేకంగా మరో భవనాన్ని నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. ఇందుకోసం సిబ్బంది పడుతున్న ఇబ్బందులను తీర్చడానికి ఆలయానికి సమీపంలో రూ. 9 కోట్లతో అన్ని అవసరాలు తీరే విధంగా మరో భవనము నిర్మించడానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో సిబ్బంది కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గదులు, స్ట్రాంగ్ రూమ్, డొనేషన్ల కౌంటర్, బ్యాంకు కౌంటర్లని కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఈ నూతన భవన నిర్మాణం కోసం ఈరోజు ఉదయం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమి పూజ నిర్వహించారు. మరిన్ని వార్తలు చదవండి : శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్..!
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021