ఆంధ్రప్రదేశ్ :మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడడానికి సమయం ఇదా? పరిపాలన రాజధాని పేరుతో విశాఖలోని విలువైన భూములను దోచుకోవడానికి చూస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం మహారాజులకు చెందిన సింహాచలం తదితర భూములు ఆక్రమించుకుంటారు అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలో రాజధాని ఏర్పాటైతే ప్రజలు తమ ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సివుంటుందని అయ్యన్న అన్నారు.
జగన్ కు మైండ్ వుందా?
దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు కావాలని పట్టుబడుతున్న ముఖ్యమంత్రి జగన్ వైఖరి చూస్తుంటే ఆయనకు మైండ్ ఉందా? అని దేశమంతా అనుకుంటోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. సోమవారం ఆయన టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధానుల నిర్ణయాన్ని జగన్ వెనక్కు తీసుకోకుంటే కోర్టుల నుంచి చీవాట్లు తప్పవన్నారు. అమరావతిపై బీజేపీ వైఖరేమిటో ఆ పార్టీ నాయకులు స్పష్టం చేయాలని వెంకన్న కోరారు. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ :మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడడానికి సమయం ఇదా? పరిపాలన రాజధాని పేరుతో విశాఖలోని విలువైన భూములను దోచుకోవడానికి చూస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం మహారాజులకు చెందిన సింహాచలం తదితర భూములు ఆక్రమించుకుంటారు అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలో రాజధాని ఏర్పాటైతే ప్రజలు తమ ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సివుంటుందని అయ్యన్న అన్నారు.
జగన్ కు మైండ్ వుందా?
దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు కావాలని పట్టుబడుతున్న ముఖ్యమంత్రి జగన్ వైఖరి చూస్తుంటే ఆయనకు మైండ్ ఉందా? అని దేశమంతా అనుకుంటోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. సోమవారం ఆయన టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధానుల నిర్ణయాన్ని జగన్ వెనక్కు తీసుకోకుంటే కోర్టుల నుంచి చీవాట్లు తప్పవన్నారు. అమరావతిపై బీజేపీ వైఖరేమిటో ఆ పార్టీ నాయకులు స్పష్టం చేయాలని వెంకన్న కోరారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
21 Apr 2021
20 Apr 2021
19 Apr 2021
21 Apr 2021