ఆంధ్రప్రదేశ్ : విశాఖ ఆర్కే బీచ్ లో మత్య్సకార బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చేపలు పట్టే బోటులో అగ్ని ప్రమాదం చేసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ కు కూతవేటు దూరంలో సముద్రంలో చేపలు పట్టే బోటులో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
మత్స్యకారులు ఉదయం సముద్రంలో చేపల వేటకొనసాగించిన తరువాత, తిరుగు ప్రయాణంలో హార్బర్ చేరుకుంటున్న సమయంలో బోటులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే, బోటులో ఎంతమంది మత్య్సకారులు వేటకు వెళ్లారు అనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంటలను ఆర్పడానికి కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం బోటు లో జరిగిన కారణంగా మంటలను అదుపుచేసేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : విశాఖ ఆర్కే బీచ్ లో మత్య్సకార బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చేపలు పట్టే బోటులో అగ్ని ప్రమాదం చేసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ కు కూతవేటు దూరంలో సముద్రంలో చేపలు పట్టే బోటులో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
మత్స్యకారులు ఉదయం సముద్రంలో చేపల వేటకొనసాగించిన తరువాత, తిరుగు ప్రయాణంలో హార్బర్ చేరుకుంటున్న సమయంలో బోటులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే, బోటులో ఎంతమంది మత్య్సకారులు వేటకు వెళ్లారు అనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంటలను ఆర్పడానికి కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం బోటు లో జరిగిన కారణంగా మంటలను అదుపుచేసేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
01 Mar 2021