తాజాగా, జనసేన పార్టీ కొత్త నినాదాన్ని ప్రారంభించారు. స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రేపు వినాయక చవితిని పునస్కరించుకుని, ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నట్లు తెలిపారు. పండుగ కోసం ఏ వస్తువు కొన్నా, అది ఎక్కడ తయారైందో చూడాలని, భారతీయ ఉత్పత్తుల గిరాకీ పెంచడమే ఈ నినాదం లక్ష్యమని పవన్ పేర్కొన్నారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ నినాదం ఎదో ఒక వర్గానికి చెందినది కాదని, దేశ ప్రజలందరికి సంబంధించిందని జనసేనాని పేర్కొన్నారు. "మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి.’ ఇదే ‘ఆత్మనిర్భర భారత్’" అని జనసేనాని పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితి పండుగ నుంచే ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ విషయమై అందరికి అవగాహనా కలిగించాలని బీజేపీ, జనసేన పార్టీ లు నిర్ణయించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.
తాజాగా, జనసేన పార్టీ కొత్త నినాదాన్ని ప్రారంభించారు. స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రేపు వినాయక చవితిని పునస్కరించుకుని, ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నట్లు తెలిపారు. పండుగ కోసం ఏ వస్తువు కొన్నా, అది ఎక్కడ తయారైందో చూడాలని, భారతీయ ఉత్పత్తుల గిరాకీ పెంచడమే ఈ నినాదం లక్ష్యమని పవన్ పేర్కొన్నారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ నినాదం ఎదో ఒక వర్గానికి చెందినది కాదని, దేశ ప్రజలందరికి సంబంధించిందని జనసేనాని పేర్కొన్నారు. "మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి.’ ఇదే ‘ఆత్మనిర్భర భారత్’" అని జనసేనాని పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితి పండుగ నుంచే ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ విషయమై అందరికి అవగాహనా కలిగించాలని బీజేపీ, జనసేన పార్టీ లు నిర్ణయించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox