ఆంధ్రప్రదేశ్ : టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసం గంటా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అవంతి విమర్శించారు. గంటా దొడ్డిదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారం ఎక్కడ ఉంటే గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని, సైకిళ్లు, భూ కుంభకోణాల్లో గంటా, ఆయన అనుచరులు ఉన్నారని అవంతి విమర్శించారు. గంటా శ్రీనివాసరావు కుంభకోణాలను విజయసాయిరెడ్డికి చెప్పానని, గతంలో గంటాపై మంత్రివర్గ సహచరుడే ఫిర్యాదు చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసం గంటా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అవంతి విమర్శించారు. గంటా దొడ్డిదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారం ఎక్కడ ఉంటే గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని, సైకిళ్లు, భూ కుంభకోణాల్లో గంటా, ఆయన అనుచరులు ఉన్నారని అవంతి విమర్శించారు. గంటా శ్రీనివాసరావు కుంభకోణాలను విజయసాయిరెడ్డికి చెప్పానని, గతంలో గంటాపై మంత్రివర్గ సహచరుడే ఫిర్యాదు చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 May 2022
26 May 2022
26 May 2022
26 May 2022