ఆంధ్రప్రదేశ్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆయన ఆమోదం తెల్పడంతో పరిపాలనా రాజధాని విభాగాలను అమరావతి నుంచి విశాఖ కు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
మరోవైపు గవర్నర్ ఆమోదించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఇలా ఉంటె,అమరావతి రైతు సంఘాలు కూడా రాజధానిని తరలించడానికి ఆమోదం తెలపడం లేదు. రాజధాని రైతు పరిరక్షణ సమితి ఈ విషయమై హై కోర్ట్ ను ఆశ్రయించింది. కాగా,ఈ విషయమై నేడు కోర్టులో విచారణ జరగాల్సిఉంది. నేడు సీడ్ ఆక్సిస్ రోడ్డు పై రైతులు, రైతు కూలీలు ఇరువైపులా నిలచి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వెంకటపాలెం, ఉద్దండరాయని పాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, రాయపూడి, తుళ్ళూరుకు చెందిన రైతులు, రైతు కూలీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆయన ఆమోదం తెల్పడంతో పరిపాలనా రాజధాని విభాగాలను అమరావతి నుంచి విశాఖ కు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
మరోవైపు గవర్నర్ ఆమోదించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఇలా ఉంటె,అమరావతి రైతు సంఘాలు కూడా రాజధానిని తరలించడానికి ఆమోదం తెలపడం లేదు. రాజధాని రైతు పరిరక్షణ సమితి ఈ విషయమై హై కోర్ట్ ను ఆశ్రయించింది. కాగా,ఈ విషయమై నేడు కోర్టులో విచారణ జరగాల్సిఉంది. నేడు సీడ్ ఆక్సిస్ రోడ్డు పై రైతులు, రైతు కూలీలు ఇరువైపులా నిలచి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వెంకటపాలెం, ఉద్దండరాయని పాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, రాయపూడి, తుళ్ళూరుకు చెందిన రైతులు, రైతు కూలీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
01 Mar 2021